నైజీరియాలో కలరా, 175 మంది మృతి
- November 13, 2018
నైజీరియాలో కలరా వ్యాధి కరాళ నృత్యం చేస్తోంది. దీని బారిన పడి ఇప్పటివరకు 175 మంది మరణించారు. మరో పదివేల మంది చికిత్స పొందుతున్నారు. బోకోహరామ్ తిరుగుబాటు వల్ల ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కిటకిటలాడుతున్న శరణార్థి శిబిరాలు, నైజీరియాలో కురుస్తున్న వరుస కుండపోత వర్షాల వల్ల కలరా మరింతగా ప్రబలుతోంది. క్యాంపుల్లో ప్రజలకు సరైన నీరు, తిండి అందించడానికి కూడా కష్టంగా ఉందని నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్(ఎన్ఆర్సీ) మేనేజర్ జానెట్ కెరోనో ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







