రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- November 13, 2018
మస్కట్: ఒమన్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నలుగుర్ని బలి తీసుకుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. వాహనం, రోడ్డుపైనున్న ల్యాంప్ పోస్ట్లోకి దూసుకుపోవడంతో, ప్రమాద తీవ్రత చాలా ఎక్కువైంది. సీబ్లోని మస్కట్ ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 4 వీల్ డ్రైవ్ వెహికిల్పై అదుపు కోల్పోయిన డ్రైవర్, అతి వేగంగా వాహనాన్ని ల్యాంప్ పోస్ట్ మీదకు పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో నలుగురు సిటిజన్స్ ప్రాణాలు కోల్పోగా, ఒకరికి గాయలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు