రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- November 13, 2018
మస్కట్: ఒమన్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నలుగుర్ని బలి తీసుకుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. వాహనం, రోడ్డుపైనున్న ల్యాంప్ పోస్ట్లోకి దూసుకుపోవడంతో, ప్రమాద తీవ్రత చాలా ఎక్కువైంది. సీబ్లోని మస్కట్ ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 4 వీల్ డ్రైవ్ వెహికిల్పై అదుపు కోల్పోయిన డ్రైవర్, అతి వేగంగా వాహనాన్ని ల్యాంప్ పోస్ట్ మీదకు పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో నలుగురు సిటిజన్స్ ప్రాణాలు కోల్పోగా, ఒకరికి గాయలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







