నేటి నుంచే 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్'... 16 రోజుల పాటు ప్రయాణం
- November 13, 2018నేటి నుంచి ప్రత్యేక రైలు 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్' ప్రారంభం కానుంది. 16 రోజుల పాటు ఈ రైలు ఇండియాలోని పలు ముఖ్యమైన ప్రాంతాలను చుడుతుంది. చివరిగా, యాత్రికులను శ్రీలంకకు కూడా తీసుకెళ్లి, రామాయణంతో ముడిపడిన పుణ్య క్షేత్రాలను దర్శింపజేస్తారు.న్యూఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు తొలుత అయోధ్యకు చేరుతుంది. అక్కడి నుంచి హనుమాన్ గార్హి, రామ్ కోట్, కన్ భగవాన్ టెంపుల్, నందిగ్రామ్, సీతామార్హి, జనక్ పూర్, వారణాసి, ప్రయాగ, చిత్రకూట్, నాసిక్, హంపిల మీదుగా రామేశ్వరం వరకూ సాగుతుంది. చెన్నై నుంచి శ్రీలంకకు యాత్రికులను విమానంలో చేరుస్తారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ