పదవ తరగతి అర్హతతో ఆర్బీఐలో సెక్యూరిటీ గార్డులు..
- November 14, 2018
భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్ కార్యాలయంలో 10 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: నవంబరు 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, వెరిఫికేషన్స్ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 30
వెబ్సైట్: www.rbi.org.in
తాజా వార్తలు
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!
- భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!
- జలీబ్ అల్ షుయూఖ్లో 315 ఉల్లంఘనలు నమోదు..!!
- ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- ఒమన్లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!







