ఇషా అంబానీకి పెళ్లి కానుకగా రూ.450 కోట్ల భవనం
- November 15, 2018
ముంబయి: త్వరలో పెళ్లి చేసుకోనున్న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి అత్తింటి నుంచి అద్భుతమైన కానుక అందనుంది. వర్లీ ప్రాంతంలో తమ పేరిట ఉన్న రూ.450 కోట్ల విలువైన భవనాన్ని ఇషా - ఆనంద్ జంటకు కానుకగా పిరమాల్ కుటుంబం అందించనుంది. కాగా డిసెంబర్ 12న వివాహం అనంతరం ఇషా దంపతులు ఈ భవనంలోనే ఉండనున్నారు. కాగా 2012లో జరిగిన వేలంలో హిందూస్థాన్లివర్కు చెందిన ఈ భవనాన్ని పిరమాల్ కుటుంబం దక్కించుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







