అతి తక్కువ ధరకే విమాన టికెట్..
- November 16, 2018
గో ఎయిర్ సంస్థ ప్రారంభించి 13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా కేవలం రూ.1,313కే విమానంలో ప్రయాణించవచ్చని తెలిపింది. ఈనెల 5 నుంచి 18 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయని.. ఈలోపు కొనుగోలు చేసిన వారికీ వచ్చే ఏడాది నవంబర్ 4వ తేదీ లోపు విమాన ప్రయాణం చేవచ్చని గోఎయిర్ సీఈఓ కార్నిలిస్ వీస్జివిక్ వెల్లడించారు. 2005, నవంబర్లో కార్యకలాపాలు ప్రారం భించామని, విమాన సర్వీస్లను ఆరంభించి 13 సంవత్సరాలైన సందర్భంగా 13 లక్షల సీట్లను ఈ ఆఫర్లో అందిస్తున్నామని వివరించారు. ఇదిలావుంటే జెట్ఎయిర్వేస్ సంస్థ దివాలీ ఆఫర్ను ఈ నెల 11 వరకూ పొడిగించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి