నవంబర్ 29న యూఏఈ కమ్మెమరేషన్ డే
- November 19, 2018
యూఏఈ క్యాబినెట్, కమ్మొమరేషన్ డేని డిక్లేర్ చేసింది. గతంలో మార్టీర్స్ డేగా దీన్ని అభివర్ణిస్తూ వచ్చేవారు. దేశంలో నవంబర్ 29న కమ్మెమరేషన్ డేగా ప్రకటించి, ఆ రోజున సెలవు దినం ప్రకటించారు. నవంబర్ 30 శుక్రవారం పబ్లిక్ హాలిడే. కమ్మెమరేషన్ డే రోజున ఉదయం 8 గంటలకు హాఫ్ మాస్ట్ వద్ద యూఏఈ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. 11.30 నిమిషాలకు ఒక నిమిషం మౌనం పాటిస్తారు. యూఏఈ జాతీయ పతాకం ఆవిష్కరణ, నేషనల్ యాంథమ్ ఆలపించడం వంటివి జరుగుతాయి. యూఏఈ కోసం త్యాగం చేసిన అమరవీరులకు గుర్తుగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీని కమ్మెమరేషన్గా ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ఏడాది మాత్రం నవంబర్ 29న కమ్మెమరేషన్ డే నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







