ఫ్రాన్స్లో నిరసన జ్వాలలు ..400 మందికి గాయాలు
- November 19, 2018
ఫ్రాన్స్లో చమురు సుంకం పెంపుపై నిరసనలు ఉధృతమయ్యాయి. ఘర్షణల్లో 400 మందికిపైగా గాయపడగా ఒకరు మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా పసుపుపచ్చ జాకెట్లు వేసుకుని వీధుల్లోకి దిగిన ఆందోళనకారులు ప్రధాన రహదారులను దిగ్బంధించారు. గాయపడినవారిలో 28 మంది పోలీసులు, సైన్యం, అగ్నిమాపక దళాలకు చెందిన జవాన్లు ఉన్నారు. మొత్తంగా 2,034 ప్రాంతాల్లో జరిగిన ఈ నిరసనల్లో 2,88,000 మంది పాల్గొన్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







