హజ్ యాత్రకు గడువు పెంపు
- November 19, 2018
హైదరాబాద్: హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచింది. కేంద్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాంత్రకు వెళ్లాలనుకున్న వారు డిసెంబర్ 12వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కేంద్ర హజ్ కమిటీ సీఈవో మక్సూద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. వచ్చే ఏడాది హజ్ యాత్రకు వెళ్లేందుకు గడువు శనివారంతో ముగిసిందని, వివిధ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఈ గడువును పొడిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పాస్పోర్టుఉ డిసెంబర్ 18వ తేదీ లోపు జారీ చేసి ఉండాలని, గడువు 2020 జనవరి 31వ తేదీ వరకూ ఉండాలని స్పష్టం చేశారు. హాజీల ఎంపిక డిసెంబర్ చివరి వారంలో లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







