హజ్ యాత్రకు గడువు పెంపు
- November 19, 2018
హైదరాబాద్: హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచింది. కేంద్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాంత్రకు వెళ్లాలనుకున్న వారు డిసెంబర్ 12వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కేంద్ర హజ్ కమిటీ సీఈవో మక్సూద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. వచ్చే ఏడాది హజ్ యాత్రకు వెళ్లేందుకు గడువు శనివారంతో ముగిసిందని, వివిధ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఈ గడువును పొడిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పాస్పోర్టుఉ డిసెంబర్ 18వ తేదీ లోపు జారీ చేసి ఉండాలని, గడువు 2020 జనవరి 31వ తేదీ వరకూ ఉండాలని స్పష్టం చేశారు. హాజీల ఎంపిక డిసెంబర్ చివరి వారంలో లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







