23 నుంచి అమరావతిలో ఎయిర్ షో
- November 19, 2018
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ఎయిర్ షో-2018కు మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనెల 23 నుంచి ఎయిర్ షో - 2108 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను హిమాన్షు శుక్లా పర్యవేక్షించారు. ఎయిర్ షో ముగింపు వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఐదు రోజులు ఈ షో సందడి ఉంటుందని అధికారులు తెలిపారు. పున్నమి ఘాట్లో కలర్ఫుల్ క్రాకర్ షో ఏర్పాటు చేస్తున్నారు. ట్రయల్ రన్ తేదీలతో సహా అన్ని రోజులు ఉదయం 11 నుంచి 11.15 వరకు , సాయంత్రం 4 గంటల నుంచి 4.15 వరకు ఎయిర్ షో ఉండనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!