యూఏఈ తీరంలో కెరటాలు పోటెత్తనున్నాయి
- November 19, 2018
నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం), యూఏఈ తీరంలో కెరటాలు పోటెత్తుతాయనీ 6 నుంచి 9 మీటర్ల ఎత్వురకు ఎగసిపడే అవకాశం వుందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు కెరటాల తాకిడి వుంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ వెస్టర్లీ విండ్స్ కారణంగా సముద్రం రఫ్గా వుంటోందని ఎన్సిఎం వివరించింది. బీచ్ గోయర్స్, సముద్రం వద్దకు వెళ్ళేటప్పుడు చాలా అప్రమత్తంగా వుండాలనీ, సముద్రం చాలా రఫ్గా వుంటుందని ఎన్సిఎం తన హెచ్చరికల్లో పేర్కొంది. సముద్ర తీరాల్లో మినహాయిస్తే, యూఏఈ అంతటా ప్రశాంత, ఆహ్లాదకరమైన వాతావరణం వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!