యూఏఈ తీరంలో కెరటాలు పోటెత్తనున్నాయి
- November 19, 2018
నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం), యూఏఈ తీరంలో కెరటాలు పోటెత్తుతాయనీ 6 నుంచి 9 మీటర్ల ఎత్వురకు ఎగసిపడే అవకాశం వుందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు కెరటాల తాకిడి వుంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ వెస్టర్లీ విండ్స్ కారణంగా సముద్రం రఫ్గా వుంటోందని ఎన్సిఎం వివరించింది. బీచ్ గోయర్స్, సముద్రం వద్దకు వెళ్ళేటప్పుడు చాలా అప్రమత్తంగా వుండాలనీ, సముద్రం చాలా రఫ్గా వుంటుందని ఎన్సిఎం తన హెచ్చరికల్లో పేర్కొంది. సముద్ర తీరాల్లో మినహాయిస్తే, యూఏఈ అంతటా ప్రశాంత, ఆహ్లాదకరమైన వాతావరణం వుంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







