ఇండియాలోకి ఇరానియన్ సినిమా గ్రాండ్ ఎంట్రీ
- November 20, 2018
ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫిలిం ఇండస్ట్రీస్లో ఒకటిగా ఇరానియన్ సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. త్వరలో నిర్వహించనున్న ఆల్ లైట్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నాలుగవ ఎడిషన్కి గెస్ట్ కంట్రీగా ఇరాన్ ప్రాతినిథ్యం వహిస్తోంది.10 ఫీచర్ ఫిలింస్, 3 షార్ట్ ఫిలింస్ ఎఎల్ఐఐఎఫ్ఎఫ్లో ప్రదర్శితం కానున్నాయి. ఇరానియన్ సినిమా ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ అభిమానుల్ని అలరించడంలో కొత్త పుంతలు తొక్కుతోందని ఇరానియన్ ఎంబసీ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. ఈ ఈవెంట్ని మంచి వేదికగా మలచుకుని, ఇరాన్ సినిమా ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తామని వారంటున్నారు. 4వ ఆల్ లట్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, హైద్రాబాద్లోని ఇనార్బిట్మాల్లోని పివిఆర్ సినిమాస్లో డిసెంబర్ 1 నుంచి 4 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







