దుబాయ్:టీ10 క్రికెట్ లీగ్ లో సందడి చేయనున్న ఊర్వశి రౌతెలా
- November 21, 2018
దుబాయ్లో టీ10 క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో 2015 మిస్ దివా, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా సందడి చేయబోతోంది. దీనికి పారితోషికంగా ఆమె రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఒక్క షోకు అంత భారీ పారితోషికమా? అని బాలీవుడ్లో చాలా మంది షాక్ అవుతున్నారు. దుబాయ్ పార్క్ అండ్ రిసార్ట్స్లో లీగ్ ప్రారంభోత్సవం జరగనుంది. ఊర్వశితోపాటు ప్రముఖ గాయకుడు ఆతిఫ్ అస్లామ్, నటి మహీరా ఖాన్ కూడా ప్రదర్శన ఇస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రత్యేక షో చూడాలనుకుంటే రూ.2 వేలు పెట్టి టికెట్టు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







