పూల్లో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 200,000 దిర్హామ్ల చెల్లింపు
- November 21, 2018
షార్జా:నాలుగేళ్ళ ఎమిరేటీ చిన్నారి, స్కూల్లోని పూల్లో మృతి చెందిన ఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. షార్జాలో గత వారం ఈ ఘటన చోటు చేసుకుంది. 200,000 దిర్హామ్ల మొత్తాన్ని బాధిత చిన్నారి కుటుంబానికి బ్లడ్ మనీ కింద చెల్లించేందుకు స్కూల్ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెషన్ సందర్భంగా నాలుగేళ్ళ చిన్నారి స్విమ్మింగ్ పూల్లో మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమని ప్రాథమిక విచారణలో తేల్చారు. చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







