పూల్లో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 200,000 దిర్హామ్ల చెల్లింపు
- November 21, 2018
షార్జా:నాలుగేళ్ళ ఎమిరేటీ చిన్నారి, స్కూల్లోని పూల్లో మృతి చెందిన ఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. షార్జాలో గత వారం ఈ ఘటన చోటు చేసుకుంది. 200,000 దిర్హామ్ల మొత్తాన్ని బాధిత చిన్నారి కుటుంబానికి బ్లడ్ మనీ కింద చెల్లించేందుకు స్కూల్ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెషన్ సందర్భంగా నాలుగేళ్ళ చిన్నారి స్విమ్మింగ్ పూల్లో మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమని ప్రాథమిక విచారణలో తేల్చారు. చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







