ట్విటర్ సీఈవోపై చర్యలుంటాయి: హోంమంత్రి
- November 22, 2018
రెచ్చగొట్టే విధంగా పోస్టర్ ను ప్రదర్శించిన ట్విటర్ సీఈవో జాక్ డోర్సేపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై తన శాఖ అధికారులు డోర్సేతో మాట్లాడారని అన్నారు. ఇటీవల భారత్ లో పర్యటించిన డోర్సే.. పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా జర్నలిస్టులు, రచయితలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫోటో దిగుతూ 'బ్రాహ్మణీయ పితృస్వామ్య భావజాలం నశించాలి' అని రాసిన పోస్టర్ ను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







