ట్విటర్ సీఈవోపై చర్యలుంటాయి: హోంమంత్రి
- November 22, 2018
రెచ్చగొట్టే విధంగా పోస్టర్ ను ప్రదర్శించిన ట్విటర్ సీఈవో జాక్ డోర్సేపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై తన శాఖ అధికారులు డోర్సేతో మాట్లాడారని అన్నారు. ఇటీవల భారత్ లో పర్యటించిన డోర్సే.. పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా జర్నలిస్టులు, రచయితలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫోటో దిగుతూ 'బ్రాహ్మణీయ పితృస్వామ్య భావజాలం నశించాలి' అని రాసిన పోస్టర్ ను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







