ఇండిగో ఎయిర్లైన్స్ వారి శీతాకాలం ఆఫర్..
- November 23, 2018
ఇండియా:చౌక విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 25 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.899గా నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు డిసెంబర్ 6 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 15 లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కోసం సంస్థ 10 లక్షల సీట్లను కేటాయించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







