ఈశాన్య పాకిస్తాన్లో బాంబు పేలుడు: 17 మంది మృతి
- November 23, 2018
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని కైబర్ పత్తుఖ్వా ఫ్రావిన్స్లో మతపరమైన శిక్షణ సంస్థ వెలుపల శుక్రవారం అత్యంత శక్తివంతమైన బాంబు పేలింది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో 17 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ పేలుడు అరుక్జారు గిరిజన జిల్లాలోని కల్యయా ప్రాంతంలో జుమా బజార్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







