ఈశాన్య పాకిస్తాన్‌లో బాంబు పేలుడు: 17 మంది మృతి

- November 23, 2018 , by Maagulf
ఈశాన్య పాకిస్తాన్‌లో బాంబు పేలుడు: 17 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని కైబర్‌ పత్తుఖ్వా ఫ్రావిన్స్‌లో మతపరమైన శిక్షణ సంస్థ వెలుపల శుక్రవారం అత్యంత శక్తివంతమైన బాంబు పేలింది. రద్దీగా ఉండే మార్కెట్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో 17 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ పేలుడు అరుక్‌జారు గిరిజన జిల్లాలోని కల్యయా ప్రాంతంలో జుమా బజార్‌లో చోటుచేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com