ఇండియన్ స్కూల్ - నేషనల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్న ఇండియన్ అంబాసిడర్
- November 23, 2018
మస్కట్: ఒమన్లో భారత రాయబారి మను మహావర్, ఇండియణ్ స్కూల్ అల్ ఘుబ్రాలో జరిగిన 48వ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవంబర్ 19న ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహావర్, టీచర్లు మరియు విద్యార్థులతో ముచ్చటించారు. ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత మహావర్, భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటిదాకా ఇంద్రా మణి పాండే ఆ బాధ్యతల్లో కొనసాగారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







