సౌదీలో టి. జీవన్ రెడ్డికి మద్దతు తెలిపిన ప్రవాసీలు
- November 24, 2018
సౌదీ అరేబియా:సెలవు దినమైన శుక్రవారం (23.11.2018) సౌదీ అరేబియాలోని రియాద్ లోని ఒక కంపెనీ లేబర్ క్యాంపులో కొందరు తెలంగాణ ప్రవాసి కార్మికులు గుమిగూడి జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి కి మద్దతు ప్రకటించారు.
బీర్పూర్ మండలం కొల్వాయి కి చెందిన మెండు హరీష్ పటేల్ ఆధ్వర్యంలో సమావేశమైన పలువురు ప్రవాసీలు వాట్సాప్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కాంగ్రెస్ కు ఓటు వేయాల్సిందిగా కోరారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ గల్ఫ్ మేనిఫెస్టో లో ప్రవాసుల సంక్షేమానికి వరాల జల్లు కురిపించినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. ఆసరి మల్లేష్ (జగిత్యాల), వేణు చారి (రేచపెల్లి), మహిపాల్ (నల్గొండ), వెన్న రఘు, ఉమర్ (హైదరాబాద్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







