'పేటా' ఆడియో కు ముహూర్తం ఫిక్స్ !
- November 24, 2018
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్టా' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రజనీ సరసన త్రిష జతకట్టనుంది. మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ నటిస్తున్నారు. ఇందులో విజయ్సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా 'పేట్టా'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 9న సినిమా ఆడియో వేడుకని ప్లాన్ చేశారు. అంతకంతే ముందే రెండు పాటలని విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 3 ఒకటి, డిసెంబర్ 7న మరో పాటని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
ఇక, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీ 2.ఓ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విజువల్ వండర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి