అతి త్వరలో మవసలాత్ బస్ ట్రాకింగ్ యాప్
- November 26, 2018మస్కట్:ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్), బస్ కార్డ్స్ మరియు అప్లికేషన్ని అందుబాటులోకి తెచ్చేంందుకు ప్రయత్నిస్తోంది. ప్రయాణీకులు బస్లను ట్రాక్ చేయడానికి ఈ కార్డ్స్, అప్లికేషన్ ఉపయోగపడ్తాయి. వచ్చే ఏడాది అప్లికేషన్ లాంఛ్ అయ్యే అవకాశం వుంది. అప్లికేషన్తోపాటుగా స్మార్ట్ కార్డ్స్ని ఆఫర్ చేయడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. వినియోగదారులు, ఆయా స్మార్ట్ కార్డ్లను రీఛార్స్ చేసుకోవడం ద్వారా ఫేర్ని చెల్లించే అవకాశం వుంది. డిజిటల్ యుగంలో ఈ తరహా ప్రయత్నాలు ప్రయాణాన్ని మరింత సులభతరంగా మార్చుతాయని మవసలాత్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు