అతి త్వరలో మవసలాత్ బస్ ట్రాకింగ్ యాప్
- November 26, 2018
మస్కట్:ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్), బస్ కార్డ్స్ మరియు అప్లికేషన్ని అందుబాటులోకి తెచ్చేంందుకు ప్రయత్నిస్తోంది. ప్రయాణీకులు బస్లను ట్రాక్ చేయడానికి ఈ కార్డ్స్, అప్లికేషన్ ఉపయోగపడ్తాయి. వచ్చే ఏడాది అప్లికేషన్ లాంఛ్ అయ్యే అవకాశం వుంది. అప్లికేషన్తోపాటుగా స్మార్ట్ కార్డ్స్ని ఆఫర్ చేయడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. వినియోగదారులు, ఆయా స్మార్ట్ కార్డ్లను రీఛార్స్ చేసుకోవడం ద్వారా ఫేర్ని చెల్లించే అవకాశం వుంది. డిజిటల్ యుగంలో ఈ తరహా ప్రయత్నాలు ప్రయాణాన్ని మరింత సులభతరంగా మార్చుతాయని మవసలాత్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!