అతి త్వరలో మవసలాత్ బస్ ట్రాకింగ్ యాప్
- November 26, 2018
మస్కట్:ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్), బస్ కార్డ్స్ మరియు అప్లికేషన్ని అందుబాటులోకి తెచ్చేంందుకు ప్రయత్నిస్తోంది. ప్రయాణీకులు బస్లను ట్రాక్ చేయడానికి ఈ కార్డ్స్, అప్లికేషన్ ఉపయోగపడ్తాయి. వచ్చే ఏడాది అప్లికేషన్ లాంఛ్ అయ్యే అవకాశం వుంది. అప్లికేషన్తోపాటుగా స్మార్ట్ కార్డ్స్ని ఆఫర్ చేయడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. వినియోగదారులు, ఆయా స్మార్ట్ కార్డ్లను రీఛార్స్ చేసుకోవడం ద్వారా ఫేర్ని చెల్లించే అవకాశం వుంది. డిజిటల్ యుగంలో ఈ తరహా ప్రయత్నాలు ప్రయాణాన్ని మరింత సులభతరంగా మార్చుతాయని మవసలాత్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









