అతి త్వరలో మవసలాత్ బస్ ట్రాకింగ్ యాప్
- November 26, 2018
మస్కట్:ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్), బస్ కార్డ్స్ మరియు అప్లికేషన్ని అందుబాటులోకి తెచ్చేంందుకు ప్రయత్నిస్తోంది. ప్రయాణీకులు బస్లను ట్రాక్ చేయడానికి ఈ కార్డ్స్, అప్లికేషన్ ఉపయోగపడ్తాయి. వచ్చే ఏడాది అప్లికేషన్ లాంఛ్ అయ్యే అవకాశం వుంది. అప్లికేషన్తోపాటుగా స్మార్ట్ కార్డ్స్ని ఆఫర్ చేయడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. వినియోగదారులు, ఆయా స్మార్ట్ కార్డ్లను రీఛార్స్ చేసుకోవడం ద్వారా ఫేర్ని చెల్లించే అవకాశం వుంది. డిజిటల్ యుగంలో ఈ తరహా ప్రయత్నాలు ప్రయాణాన్ని మరింత సులభతరంగా మార్చుతాయని మవసలాత్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







