ఎమిరేట్స్ ప్రయాణీకులకు అడ్వయిజరీ
- November 26, 2018
దుబాయ్:ఎమిరేట్స్లో ప్రయాణించే ప్రయాణీకులకు ఎమిరేట్స్ సంస్థ కొన్ని సూచనలు చేసింది. టెర్మినల్ 3 నుంచి వెళ్ళే ప్రయాణీకులు, డిపాచ్యుర్ కంటే కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. 47వ నేషనల్ డే సెలవు కారణంగా పెరిగిన ఫ్లోటింగ్తో ఆలస్యం అయ్యే అవకాశాలున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణీకుల్ని కోరింది ఎమిరేట్స్. డిసెంబర్ 2న సెలవు, 3వ తేదీన కూడా ఆ సెలవు కొనసాగుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి వర్క్ యధాతథంగా కొనసాగుతుంది. ఈ సెలవుల కారణంగా ఎక్కువమంది విదేశాలకు పయనమవుతున్నారు. దాంతో ఫ్లోటింగ్ ఎక్కువగా వుండొచ్చని ఎమిరేట్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









