ఎమిరేట్స్ ప్రయాణీకులకు అడ్వయిజరీ
- November 26, 2018
దుబాయ్:ఎమిరేట్స్లో ప్రయాణించే ప్రయాణీకులకు ఎమిరేట్స్ సంస్థ కొన్ని సూచనలు చేసింది. టెర్మినల్ 3 నుంచి వెళ్ళే ప్రయాణీకులు, డిపాచ్యుర్ కంటే కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. 47వ నేషనల్ డే సెలవు కారణంగా పెరిగిన ఫ్లోటింగ్తో ఆలస్యం అయ్యే అవకాశాలున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణీకుల్ని కోరింది ఎమిరేట్స్. డిసెంబర్ 2న సెలవు, 3వ తేదీన కూడా ఆ సెలవు కొనసాగుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి వర్క్ యధాతథంగా కొనసాగుతుంది. ఈ సెలవుల కారణంగా ఎక్కువమంది విదేశాలకు పయనమవుతున్నారు. దాంతో ఫ్లోటింగ్ ఎక్కువగా వుండొచ్చని ఎమిరేట్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







