మహేష్-సుకుమార్ సినిమా ముహూర్తం ఖరారు
- November 26, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి వంశీపైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విలన్ గా సాయికుమార్ కనిపించబోతున్నారు. పివిపి-దిల్ రాజు, అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 5నమహర్షిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలవుతుంది. ఈ చిత్రం కోసం మహేశ్ మే నెల నుంచి బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో మహేష్ కి జంటగా నటించే హీరోయిన్ ఎవరు ? తదితర పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!