ధనుష్ 'మారి 2'కి యు/ఎ సర్టిఫికెట్..
- November 26, 2018
తమిళ యంగ్ హీరో ధనుష్, దర్శకుడు బాలాజీ మోహన్ క్యాంబినేషన్ లో 2015లో వచ్చిన 'మారి' మంచి విజయాన్ని సాధించింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ కథానాయిక. అప్పట్లో ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో అదే దర్శకుడితో ఈ సినిమాకి సీక్వెల్ గా 'మారి 2' రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ధనుశ్ జోడీగా సాయిపల్లవి కనిపించనుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. థనుష్ స్వంత బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







