ధనుష్ 'మారి 2'కి యు/ఎ సర్టిఫికెట్..
- November 26, 2018
తమిళ యంగ్ హీరో ధనుష్, దర్శకుడు బాలాజీ మోహన్ క్యాంబినేషన్ లో 2015లో వచ్చిన 'మారి' మంచి విజయాన్ని సాధించింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ కథానాయిక. అప్పట్లో ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో అదే దర్శకుడితో ఈ సినిమాకి సీక్వెల్ గా 'మారి 2' రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ధనుశ్ జోడీగా సాయిపల్లవి కనిపించనుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. థనుష్ స్వంత బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!