పూరి నిర్మాతగా తనయుడితో మరో మూవీ..
- November 26, 2018
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా చిత్రం తీశారు. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు..అయినప్పటికీ పూరి తన కుమారుడితో మరో చిత్ర చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈ మూవీకి పూరి నిర్మాత మాత్రమే. అనిల్ దర్శకుడిగా ఈ మూవీ ద్వారా పరిచయం చేస్తున్నాడు పూరి. మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. ఈ మూవీలో గాయత్రీ భరద్వాజ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.. ఈ మూవీ ద్వారా గాయత్రీ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నది.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







