పూరి నిర్మాతగా తనయుడితో మరో మూవీ..
- November 26, 2018
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా చిత్రం తీశారు. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు..అయినప్పటికీ పూరి తన కుమారుడితో మరో చిత్ర చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈ మూవీకి పూరి నిర్మాత మాత్రమే. అనిల్ దర్శకుడిగా ఈ మూవీ ద్వారా పరిచయం చేస్తున్నాడు పూరి. మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. ఈ మూవీలో గాయత్రీ భరద్వాజ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.. ఈ మూవీ ద్వారా గాయత్రీ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నది.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







