పూరి నిర్మాతగా తనయుడితో మరో మూవీ..
- November 26, 2018
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా చిత్రం తీశారు. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు..అయినప్పటికీ పూరి తన కుమారుడితో మరో చిత్ర చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈ మూవీకి పూరి నిర్మాత మాత్రమే. అనిల్ దర్శకుడిగా ఈ మూవీ ద్వారా పరిచయం చేస్తున్నాడు పూరి. మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. ఈ మూవీలో గాయత్రీ భరద్వాజ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.. ఈ మూవీ ద్వారా గాయత్రీ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నది.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







