26/11 ముంబై ఎటాక్: ఒమన్లో అమరులకు నివాళి
- November 27, 2018
మస్కట్: 2008 నవంబర్ 28న భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారికి మస్కట్లో నివాళులర్పించారు ఇక్కడ సెటిలైన ముంబైకి చెందినవారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాటి ఆ ఘటనలో 174 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. 10 మంది తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 9 మంది తీవ్రవాదుల్ని పోలీసులు మట్టుబెట్టగా, సజీవంగా పోలీసులకు చిక్కిన కసబ్పై నేరాభియోగాలు నిరూపించి, చట్ట ప్రకారం ఉరితీశారు. ఆనాటి ఆ ఘటనను తలచుకుంటూ, ఆ ఘటనలో తమవారిని కోల్పోయిన బాధితులు ఇప్పటికీ కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







