కుప్ప కూలిన ఆర్మీ శిక్షణ విమానం
- November 28, 2018
యాదగిరి గుట్ట మండలం బాహుపేట వద్ద ఆర్మీ శిక్షణ విమానం కుప్ప కూలింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ పారాచూట్ సహాయంతో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. క్షణాల్లో విమానం కళ్లముందే కాలి బూడిద అయింది. పైలెట్ ఉత్తరప్రదేశ్కు చెందిన యోగేశ్గా గుర్తించారు.
విషయం తెలిసిన వెంటనే ఆర్మీ వైద్యులు మరో హెలికాప్టర్ని తీసుకుని ప్రమాదస్థలికి చేరుకున్నారు. చిన్న చిన్న గాయాలైన పైలెట్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆలేరు పట్టణ సమీపంలోని సాయిబాబా గుడి దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ వెంచర్ లో ఈ ట్రైనింగ్ విమానం కూలినట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!







