యూఏఈ నేషనల్ డే: 47 జీబీ ఉచితం
- November 28, 2018
యూఏఈ:యూఏఈ 47వ నేషనల్ డే సందర్భంగా ఎటిసలాట్, తమ వినియోగదారులకు 47 జీబీ ఉచిత డేటా అందించనుంది. డిసెంబర్ 1 నుంచి రెండు రోజులపాటు చెల్లుబాటయ్యేలా 47 జీబీ డేటా అందించేందుకు ఎటిసలాట్ ముందుకొచ్చింది. ఈ ఉచిత డేటా ప్లాన్ డిసెంబర్ 3తో ముగుస్తుంది. ఈ ప్లాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి తమ హ్యాండ్ సెట్ నుంచి 'స్టార్47హ్యాష్'ని డయల్ చేయాలని ఎటిసలాట్ పేర్కొంది. ఎటిసలాట్ ప్రకటించిన ఆఫర్ పట్ల వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







