యూఏఈ నేషనల్ డే: 47 జీబీ ఉచితం
- November 28, 2018
యూఏఈ:యూఏఈ 47వ నేషనల్ డే సందర్భంగా ఎటిసలాట్, తమ వినియోగదారులకు 47 జీబీ ఉచిత డేటా అందించనుంది. డిసెంబర్ 1 నుంచి రెండు రోజులపాటు చెల్లుబాటయ్యేలా 47 జీబీ డేటా అందించేందుకు ఎటిసలాట్ ముందుకొచ్చింది. ఈ ఉచిత డేటా ప్లాన్ డిసెంబర్ 3తో ముగుస్తుంది. ఈ ప్లాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి తమ హ్యాండ్ సెట్ నుంచి 'స్టార్47హ్యాష్'ని డయల్ చేయాలని ఎటిసలాట్ పేర్కొంది. ఎటిసలాట్ ప్రకటించిన ఆఫర్ పట్ల వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..