యూఏఈ నేషనల్ డే: 47 జీబీ ఉచితం
- November 28, 2018
యూఏఈ:యూఏఈ 47వ నేషనల్ డే సందర్భంగా ఎటిసలాట్, తమ వినియోగదారులకు 47 జీబీ ఉచిత డేటా అందించనుంది. డిసెంబర్ 1 నుంచి రెండు రోజులపాటు చెల్లుబాటయ్యేలా 47 జీబీ డేటా అందించేందుకు ఎటిసలాట్ ముందుకొచ్చింది. ఈ ఉచిత డేటా ప్లాన్ డిసెంబర్ 3తో ముగుస్తుంది. ఈ ప్లాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి తమ హ్యాండ్ సెట్ నుంచి 'స్టార్47హ్యాష్'ని డయల్ చేయాలని ఎటిసలాట్ పేర్కొంది. ఎటిసలాట్ ప్రకటించిన ఆఫర్ పట్ల వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







