ఎస్ఎంఎస్ స్కామ్: ఐదుగురు వలసదారుల అరెస్ట్
- November 29, 2018
మస్కట్: ఎస్ఎంఎస్ స్కామ్కి సంబంధించి ఐదుగురు వలసదారుల్ని సౌత్ బతినాలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. వీరిపై ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కింద కేసులు నమోదు చేశారు. భారీ మొత్తాల్లో నగదును బహుమతిగా గెల్చుకున్నారంటూ ఎస్ఎంఎస్ల ద్వారా అమాయకుల్ని మోసగిస్తున్నారు నిందితులు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - సౌత్ బతినా గవర్నరేట్ నిర్వహించిన ఆపరేషన్లో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సిటిజన్స్, రెసిడెంట్స్ ఇలాంటి ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, నగదు గెల్చుకున్నారంటూ వచ్చే ఫేక్ మెసేజ్లను నమ్మరాదని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్