మస్కట్లో ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ఎస్ తరంగిణి
- November 30, 2018
మస్కట్:భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ తరంగిణి నౌక, సుల్తాన్ కబూస్ పోర్ట్లో కొలువుదీరింది. ఒమన్ యాచ్ట్ జీనత్ అల్ బహార్ పక్కనే ఐఎన్ఎస్ తరంగిణిని నిలిపారు. ఇండియన్ ఏషన్ నేవల్ సింపోజియం (ఐఓఎన్ఎస్)లో ఈ రెండు నౌకలు పాల్గొననున్నాయి. ఇండియన్ ఓసియన్ రీజియన్లోని దేశాలతో సన్నిహిత సంబంధాల కోసం ఈ నావల్ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తున్నారు. జీనత్ అల్ బహార్, సుల్తానేట్ తరఫున రిప్రెజెంట్ చేసేందుకు కోచికి గతంలో వెళ్ళింది. తిరిగి మస్కట్కి ఐఎన్ఎస్ తరంగిణితో కలిసి వచ్చింది. మస్కట్లో ఐఎన్ఎస్ తరంగిణి రెండు రోజులపాటు వుంటుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







