మస్కట్లో ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ఎస్ తరంగిణి
- November 30, 2018
మస్కట్:భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ తరంగిణి నౌక, సుల్తాన్ కబూస్ పోర్ట్లో కొలువుదీరింది. ఒమన్ యాచ్ట్ జీనత్ అల్ బహార్ పక్కనే ఐఎన్ఎస్ తరంగిణిని నిలిపారు. ఇండియన్ ఏషన్ నేవల్ సింపోజియం (ఐఓఎన్ఎస్)లో ఈ రెండు నౌకలు పాల్గొననున్నాయి. ఇండియన్ ఓసియన్ రీజియన్లోని దేశాలతో సన్నిహిత సంబంధాల కోసం ఈ నావల్ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తున్నారు. జీనత్ అల్ బహార్, సుల్తానేట్ తరఫున రిప్రెజెంట్ చేసేందుకు కోచికి గతంలో వెళ్ళింది. తిరిగి మస్కట్కి ఐఎన్ఎస్ తరంగిణితో కలిసి వచ్చింది. మస్కట్లో ఐఎన్ఎస్ తరంగిణి రెండు రోజులపాటు వుంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









