మస్కట్లో ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ఎస్ తరంగిణి
- November 30, 2018
మస్కట్:భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ తరంగిణి నౌక, సుల్తాన్ కబూస్ పోర్ట్లో కొలువుదీరింది. ఒమన్ యాచ్ట్ జీనత్ అల్ బహార్ పక్కనే ఐఎన్ఎస్ తరంగిణిని నిలిపారు. ఇండియన్ ఏషన్ నేవల్ సింపోజియం (ఐఓఎన్ఎస్)లో ఈ రెండు నౌకలు పాల్గొననున్నాయి. ఇండియన్ ఓసియన్ రీజియన్లోని దేశాలతో సన్నిహిత సంబంధాల కోసం ఈ నావల్ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తున్నారు. జీనత్ అల్ బహార్, సుల్తానేట్ తరఫున రిప్రెజెంట్ చేసేందుకు కోచికి గతంలో వెళ్ళింది. తిరిగి మస్కట్కి ఐఎన్ఎస్ తరంగిణితో కలిసి వచ్చింది. మస్కట్లో ఐఎన్ఎస్ తరంగిణి రెండు రోజులపాటు వుంటుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







