220 మంది రీసెర్చర్స్ తొలగింపు
- December 01, 2018
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - అడ్మినిస్ట్రేషన్ సెక్టార్ 220 మంది రీసెర్చ్ స్కాలర్స్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మరియు సైకలాజికల్ రీసెర్చర్స్ ఈ ఏడాది చివరి నాటికి టెర్మినేట్ అవుతారని సమాచారమ్. ఈ మేరకు 220 మంది రీసెర్చర్స్తో కూడిన ఓ లిస్ట్ ప్రచారంలోకి వచ్చింది. అయితే సోషల్ మరియు సైకలాజికల్ సర్వీసెస్ డైరెక్టర్ ఫైసల్ అల్ ఒస్తాజ్ మాట్లాడుతూ, లిస్ట్లో కొన్ని తప్పులు వున్నాయనీ, ప్రచారంలో వున్న నెంబర్ సగానికి తగ్గే అవకావం వుందని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









