220 మంది రీసెర్చర్స్ తొలగింపు
- December 01, 2018
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - అడ్మినిస్ట్రేషన్ సెక్టార్ 220 మంది రీసెర్చ్ స్కాలర్స్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మరియు సైకలాజికల్ రీసెర్చర్స్ ఈ ఏడాది చివరి నాటికి టెర్మినేట్ అవుతారని సమాచారమ్. ఈ మేరకు 220 మంది రీసెర్చర్స్తో కూడిన ఓ లిస్ట్ ప్రచారంలోకి వచ్చింది. అయితే సోషల్ మరియు సైకలాజికల్ సర్వీసెస్ డైరెక్టర్ ఫైసల్ అల్ ఒస్తాజ్ మాట్లాడుతూ, లిస్ట్లో కొన్ని తప్పులు వున్నాయనీ, ప్రచారంలో వున్న నెంబర్ సగానికి తగ్గే అవకావం వుందని అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







