47వ నేషనల్ డే: యూఏఈ ఎయిర్ లైన్స్ ఫ్లై పాస్ట్
- December 01, 2018
యూ.ఏ.ఈ:ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా.. ఫ్లై పాస్ట్ని నిర్వహించనున్నాయి. యూఏఈ 47వ నేషనల్ డే, ఇయర్ ఆఫ్ జాయెద్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టాలని ఆయా సంస్థలు నిర్వహించాయి. మధ్యాహ్నం 1 గంటల నుంచి ఈ ఫ్లై పాస్ట్ జరుగుతుంది. అల్ ఫుర్సాన్ ఏరోబాటిక్ డిస్ప్లే టీమ్తో కలిసి ఈ విన్యాసాలు వుంటాయి. ఫ్లై పాస్ట్ రేపు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సమయంలో దర్శనమివ్వనున్నాయి. రస్ అల్ ఖైమాలో 1.40 నిమిషాలకు, ఉమ్ అల్ కువైన్లో 1.48 నిమిషాలకు, షార్జా కోర్నిచ్లో 1.52 నిమిషాలకు, దుబాయ్ జుమైరా1లో 1.55 నిమిషాలకు, దుబాయ్ - పామ్ జుమైరా / అట్లాంటిస్లో 1.58 నిమిషాలకు, అబుదాబీ - ఘాతూత్లో 2.03 నిమిషాలకు, అబుదాబీ - లార్వ్లో 2.12 నిమిషాలకు, అబుదాబీ కోర్నిచ్లో 2.15 నిమిషాలకు, అబుదాబీ - షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ వద్ద 2.25 నిమిషాలకు ఈ విన్యాసాల్ని చూసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..