ఖతార్ నుంచి ఇల్లీగల్ ఫండ్స్: ఇద్దరి అరెస్ట్
- December 01, 2018
ఖతార్:ఖతారీ మినిస్టర్ అబ్దుల్లా బిన్ ఖాలిద్ అల్ థని నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఇద్దరు బహ్రెయినీ జాతీయులు అక్రమంగా నిధులు పొందుతున్నట్లు అభియోగాలు రావడంతో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. విచారణలో నిందితుడు, పలు సందర్భాల్లో ఖతార్కి వెళ్ళాడనీ, ఫండ్స్ని పొందేందుకే అక్కడికి వెళ్ళాడని విచారణలో తేలింది. పార్లమెంటు ఎన్నికల కోసం మరో నిందితుడు ఖతార్ నుంచి వచ్చిన నిధుల్ని ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఫోన్ కాల్స్ రికార్డ్ కంట్రోల్ మరియు రికార్డ్ చేసేందుకు న్యాయస్థానం అనుమతిచింది. ఈ నేపథ్యంలో నిందితుల్ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12,000 బహ్రెఇయనీ దినార్స్ అలాగే 5000 ఖతారీ రియాల్స్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







