ఖతార్ నుంచి ఇల్లీగల్ ఫండ్స్: ఇద్దరి అరెస్ట్
- December 01, 2018
ఖతార్:ఖతారీ మినిస్టర్ అబ్దుల్లా బిన్ ఖాలిద్ అల్ థని నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఇద్దరు బహ్రెయినీ జాతీయులు అక్రమంగా నిధులు పొందుతున్నట్లు అభియోగాలు రావడంతో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. విచారణలో నిందితుడు, పలు సందర్భాల్లో ఖతార్కి వెళ్ళాడనీ, ఫండ్స్ని పొందేందుకే అక్కడికి వెళ్ళాడని విచారణలో తేలింది. పార్లమెంటు ఎన్నికల కోసం మరో నిందితుడు ఖతార్ నుంచి వచ్చిన నిధుల్ని ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఫోన్ కాల్స్ రికార్డ్ కంట్రోల్ మరియు రికార్డ్ చేసేందుకు న్యాయస్థానం అనుమతిచింది. ఈ నేపథ్యంలో నిందితుల్ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12,000 బహ్రెఇయనీ దినార్స్ అలాగే 5000 ఖతారీ రియాల్స్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









