పొగమంచు: పలు విమానాల ఆలస్యం
- December 04, 2018
యూఏఈలో పలు చోట్ల పొగమంచు దట్టంగా అలముకోవడంతో పలు విమానాలు ఆలస్యమయ్యాయి. అయితే ఎలాంటి క్యాన్సిలేషన్స్ లేకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం జెడ్డా నుంచి దుబాయ్ వెళ్ళాల్సిన విమానం 35 నిమిషాలు అలస్యమయ్యింది. మరో ఫ్లై దుబాయ్ విమానం బిష్తక్ నుంచి దుబాయ్ వెళ్ళాల్సి వుండగా ఇది గంట పాటు ఆలస్యమయ్యింది. ఇదిలా వుంటే, యూఏఈలో పొగమంచు కారణంగా విజిబిలిటీ 1000 మీటర్ల కంటే తక్కువ నమోదయ్యింది. ఎన్సిఎం (నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ) వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న కొద్ది రోజులు వాతావరణ పరిస్థితులు ఇలానే వుండబోతున్నాయి. సముద్రం మోడరేట్గా వుండే అవకాశముందని ఎన్సిఎం పేర్కొంది. వాతావరణం ఆహ్లాదకరంగానే కొనసాగుతుందని ఎన్సిఎం వివరించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







