ఖతార్ పౌరుల కిడ్నాప్: అరబ్ పార్లమెంట్ ఖండన
- December 23, 2015
అరబ్ పార్లమెంటు ఇరాక్లోని ఖతార్ పౌరుల కిడ్నాప్ని తీవ్రంగా ఖండించింది. ప్రెసిడెంట్ అహ్మద్ బిన్ మహమ్మద్ అల్ జర్వాన్, ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాక్లో ఖతార్ పౌరుల్ని అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. అల్ జర్వాన్, ఖతార్ పౌరుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇరాక్ ప్రభుత్వాన్ని కోరారు. ఖతార్, ఇరాక్ ప్రభుత్వాలు ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఉగ్రవాదాన్ని ఎవరూ సహించరాదని, ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రతి దేశం కృషి చేయాలని అల్ జర్వాన్ అన్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









