ఖతార్ పౌరుల కిడ్నాప్: అరబ్ పార్లమెంట్ ఖండన
- December 23, 2015
అరబ్ పార్లమెంటు ఇరాక్లోని ఖతార్ పౌరుల కిడ్నాప్ని తీవ్రంగా ఖండించింది. ప్రెసిడెంట్ అహ్మద్ బిన్ మహమ్మద్ అల్ జర్వాన్, ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాక్లో ఖతార్ పౌరుల్ని అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. అల్ జర్వాన్, ఖతార్ పౌరుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇరాక్ ప్రభుత్వాన్ని కోరారు. ఖతార్, ఇరాక్ ప్రభుత్వాలు ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఉగ్రవాదాన్ని ఎవరూ సహించరాదని, ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రతి దేశం కృషి చేయాలని అల్ జర్వాన్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







