జూలై 4 నుండి తానా మహాసభలు
- December 06, 2018ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు జూలై 4,5,6 తేదీల్లో వాషింగ్టన్ నగరంలో జరగబోతున్నాయి. ఈసందర్భంగా తానా నవలల పోటి నిర్వహిస్తున్నది. ఈ మేరకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన, కార్యక్రమ నిర్వాహకుల జంపాల చౌదరి, ప్రచురణల కమిటి అధ్యక్షుడ చంద్ర కన్నెగంటి ఒక ప్రకటన విడుదల చేశారు. తానా నవలల పోటిలకు రచనలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రచనలు పంపించేందుకు చివరి తేది 2019, మార్చి 30 వరకు పంపించాలని కోరారు. ఉత్తమ నవలకు రూ.2 లక్షల బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. రచనలను అక్షర క్రియేటర్స్, ఎజి2, ఎ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్మెంట్స్, హైదరాబాద్500029 కు పంపాలని సూచించారు. ఇతర వివరాలకు 98493 10560, 04023244088 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు