శ్రీవారి నీడన APNRT కో-ఆర్డినేటర్ల అన్నదానం
- December 08, 2018
తిరుపతి:తిరుపతిలో APNRT యూ.ఏ.ఈ కో-ఆర్డినేటర్లు ముక్కు తులసి కుమార్, కామచర్ల నిరంజన్ ఆధ్వర్యంలో 800 మందికి పైగా అన్నదానం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్(తుడా చైర్మన్) మరియు APNRT నుంచి బుచ్చి రామ్ ప్రసాద్(చీఫ్ కో-ఆర్డినేటర్),గుంటుపల్లి జయ్ కుమార్(యూరప్ ఆపరేషన్స్ హెడ్),ములకల సుబ్బా రాయుడు(ఎగ్జిక్యూటివ్ మెంబర్)తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







