శ్రీవారి నీడన APNRT కో-ఆర్డినేటర్ల అన్నదానం
- December 08, 2018
తిరుపతి:తిరుపతిలో APNRT యూ.ఏ.ఈ కో-ఆర్డినేటర్లు ముక్కు తులసి కుమార్, కామచర్ల నిరంజన్ ఆధ్వర్యంలో 800 మందికి పైగా అన్నదానం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్(తుడా చైర్మన్) మరియు APNRT నుంచి బుచ్చి రామ్ ప్రసాద్(చీఫ్ కో-ఆర్డినేటర్),గుంటుపల్లి జయ్ కుమార్(యూరప్ ఆపరేషన్స్ హెడ్),ములకల సుబ్బా రాయుడు(ఎగ్జిక్యూటివ్ మెంబర్)తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







