700 మంది ఇన్మేట్స్కి క్షమాభిక్ష
- December 08, 2018
కువైట్ సిటీ: రిఫార్మ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటెన్సెస్ ఎగ్జిక్యూషన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ, మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జాబి, 600 నుంచి 700 మంది కువైటీ మరియు వలస ఇన్మేట్స్కి ఈ ఏడాది అమ్నెస్టీ లభించే అవకాశం వుందని చెప్పారు. 'అవర్ హ్యాండి వర్క్స్' పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌక్ షర్క్లో జరిగిన కార్యక్రమంలో ఫరాజ్ అల్ జాబి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్మేట్స్ కోసం ప్రిజన్లో అప్లయిడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఇన్మేట్స్కి రా మెటీరియల్ని సప్లయ్ చేస్తుందనీ, తద్వారా వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి వీలవుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







