700 మంది ఇన్మేట్స్కి క్షమాభిక్ష
- December 08, 2018
కువైట్ సిటీ: రిఫార్మ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటెన్సెస్ ఎగ్జిక్యూషన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ, మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జాబి, 600 నుంచి 700 మంది కువైటీ మరియు వలస ఇన్మేట్స్కి ఈ ఏడాది అమ్నెస్టీ లభించే అవకాశం వుందని చెప్పారు. 'అవర్ హ్యాండి వర్క్స్' పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌక్ షర్క్లో జరిగిన కార్యక్రమంలో ఫరాజ్ అల్ జాబి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్మేట్స్ కోసం ప్రిజన్లో అప్లయిడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఇన్మేట్స్కి రా మెటీరియల్ని సప్లయ్ చేస్తుందనీ, తద్వారా వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి వీలవుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







