700 మంది ఇన్మేట్స్కి క్షమాభిక్ష
- December 08, 2018
కువైట్ సిటీ: రిఫార్మ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటెన్సెస్ ఎగ్జిక్యూషన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ, మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జాబి, 600 నుంచి 700 మంది కువైటీ మరియు వలస ఇన్మేట్స్కి ఈ ఏడాది అమ్నెస్టీ లభించే అవకాశం వుందని చెప్పారు. 'అవర్ హ్యాండి వర్క్స్' పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌక్ షర్క్లో జరిగిన కార్యక్రమంలో ఫరాజ్ అల్ జాబి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్మేట్స్ కోసం ప్రిజన్లో అప్లయిడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఇన్మేట్స్కి రా మెటీరియల్ని సప్లయ్ చేస్తుందనీ, తద్వారా వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి వీలవుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







