హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం
- December 08, 2018
హైదరాబాద్లోని కూకట్పల్లిలో దారుణం జరిగింది. కైతలపూర్ డంపింగ్ యార్డు సమీపంలో కాలిన మృతదేహం ఒకటి కలకలం రేపింది. మృతుడు శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. అతని తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తేల్చారు. బోరబండ రాధాకృష్ణనగర్కు చెందిన శ్రీనివాస్ను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతను ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







