హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం
- December 08, 2018హైదరాబాద్లోని కూకట్పల్లిలో దారుణం జరిగింది. కైతలపూర్ డంపింగ్ యార్డు సమీపంలో కాలిన మృతదేహం ఒకటి కలకలం రేపింది. మృతుడు శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. అతని తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తేల్చారు. బోరబండ రాధాకృష్ణనగర్కు చెందిన శ్రీనివాస్ను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతను ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు