హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం
- December 08, 2018
హైదరాబాద్లోని కూకట్పల్లిలో దారుణం జరిగింది. కైతలపూర్ డంపింగ్ యార్డు సమీపంలో కాలిన మృతదేహం ఒకటి కలకలం రేపింది. మృతుడు శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. అతని తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తేల్చారు. బోరబండ రాధాకృష్ణనగర్కు చెందిన శ్రీనివాస్ను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతను ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







