హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం
- December 08, 2018హైదరాబాద్లోని కూకట్పల్లిలో దారుణం జరిగింది. కైతలపూర్ డంపింగ్ యార్డు సమీపంలో కాలిన మృతదేహం ఒకటి కలకలం రేపింది. మృతుడు శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. అతని తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తేల్చారు. బోరబండ రాధాకృష్ణనగర్కు చెందిన శ్రీనివాస్ను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతను ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..