పారిస్‌లో ఆగని ఆందోళనలు.. ఈఫిల్‌ టవర్‌ మూసివేత..

- December 08, 2018 , by Maagulf
పారిస్‌లో ఆగని ఆందోళనలు.. ఈఫిల్‌ టవర్‌ మూసివేత..

పారిస్‌లో ఆందోళనలు ఆగడం లేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పారిస్‌ సిటీ…రణరంగంగా మారింది. పారిస్‌లో టూరిస్టులు కాదు..ఇప్పుడు ఎటూ చూసిన ఆందోళనలే దర్శనమిస్తున్నాయి. ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌ ప్రజలు రోడ్లెక్కారు. గత నాలుగు వారాలుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా నిరసనకారులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పారిస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈఫిల్‌ టవర్‌ మూసివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com