రియాద్ ఖాలిద్ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ ప్రారంభం
- December 11, 2018జెడ్డా: సౌదీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మినిస్టర్ నబిల్ అల్ అమౌది రియాద్లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్త ప్రైవేట్ ఏవియేషన్ టెర్మినల్ని ప్రారంభించారు. ప్రిన్స్ అబ్దెల్ అజీజ్ బిన్ టర్కి అల్ ఫైసల్ (జనరల్ అథారిటీ ఆఫ్ స్పోర్ట్ ఛైర్మన్), అబ్దుల్ హకిమ్ అల్ తమిమి (సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఛైర్మన్) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రియాద్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ సిఇఓ మన్సూర్ అల్ మన్సూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రియాద్ ఎయిర్ పోర్ట్స్ నిర్మించిన ఈ టెర్మినల్, 3000 చదరపు మీటర్ల వైశాల్యంలో రూపొందింది. ప్రతి గంటకి 100 మంది ప్రయాణీకులకు సేవలందించే విధంగా దీన్ని నిర్మించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం