రియాద్ ఖాలిద్ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ ప్రారంభం
- December 11, 2018జెడ్డా: సౌదీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మినిస్టర్ నబిల్ అల్ అమౌది రియాద్లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్త ప్రైవేట్ ఏవియేషన్ టెర్మినల్ని ప్రారంభించారు. ప్రిన్స్ అబ్దెల్ అజీజ్ బిన్ టర్కి అల్ ఫైసల్ (జనరల్ అథారిటీ ఆఫ్ స్పోర్ట్ ఛైర్మన్), అబ్దుల్ హకిమ్ అల్ తమిమి (సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఛైర్మన్) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రియాద్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ సిఇఓ మన్సూర్ అల్ మన్సూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రియాద్ ఎయిర్ పోర్ట్స్ నిర్మించిన ఈ టెర్మినల్, 3000 చదరపు మీటర్ల వైశాల్యంలో రూపొందింది. ప్రతి గంటకి 100 మంది ప్రయాణీకులకు సేవలందించే విధంగా దీన్ని నిర్మించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!