రియాద్ ఖాలిద్ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ ప్రారంభం
- December 11, 2018
జెడ్డా: సౌదీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మినిస్టర్ నబిల్ అల్ అమౌది రియాద్లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్త ప్రైవేట్ ఏవియేషన్ టెర్మినల్ని ప్రారంభించారు. ప్రిన్స్ అబ్దెల్ అజీజ్ బిన్ టర్కి అల్ ఫైసల్ (జనరల్ అథారిటీ ఆఫ్ స్పోర్ట్ ఛైర్మన్), అబ్దుల్ హకిమ్ అల్ తమిమి (సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఛైర్మన్) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రియాద్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ సిఇఓ మన్సూర్ అల్ మన్సూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రియాద్ ఎయిర్ పోర్ట్స్ నిర్మించిన ఈ టెర్మినల్, 3000 చదరపు మీటర్ల వైశాల్యంలో రూపొందింది. ప్రతి గంటకి 100 మంది ప్రయాణీకులకు సేవలందించే విధంగా దీన్ని నిర్మించారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









