తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కేసీఆర్
- December 12, 2018
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కె.చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజా శాసనసభ ఎన్ని కల్లో అద్భుత విజయం సొంతం చేసుకున్న టీఆర్ఎస్, ఇవాళ తెలంగాణ భవన్లో సమావేశమైంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. పార్టీ ఎంపీలు, ఇతర సీనియర్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శాసనసభాపక్షనేతగా కేసీఆర్ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







