తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కేసీఆర్
- December 12, 2018తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కె.చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజా శాసనసభ ఎన్ని కల్లో అద్భుత విజయం సొంతం చేసుకున్న టీఆర్ఎస్, ఇవాళ తెలంగాణ భవన్లో సమావేశమైంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. పార్టీ ఎంపీలు, ఇతర సీనియర్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శాసనసభాపక్షనేతగా కేసీఆర్ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు