మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రంతో న్యూ రూ.100 నాణెం
- December 14, 2018
న్యూ రూ.100 నాణెం త్వరలో విడుదల కానుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం కొత్త రూ. 100 నాణెం త్వరలో రాబోతోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ అధికారిక ప్రకటన చేసింది. ఈ నాణెం 35 గ్రాముల బరువు ఉంటుంది.
నాణెం ఒక వైపు వాజ్పేయి చిత్రంతోపాటు ఆయన పేరు దేవనాగరి లిపి, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. నాణెం దిగువన వాజ్పేయి పుట్టిన, మరణించిన సంవత్సరాలు 1924, 2018 అని ముద్రించి ఉంటుంది.
నాణెం మరొకవైపు సత్యమేవ జయతే పదాలతో కూడిన నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ ఉంటుంది. ఒకవైపు భారత్, మరోవైపు ఇండియా అని ముద్రించి ఉంటుంది. దీనికిందనే 100 ముద్రించి ఉంటుందని ఆర్థిక శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









