ఫ్రాన్స్లో తమ పౌరులకు ఒమన్ హెచ్చరిక
- December 15, 2018
మస్కట్: ప్యారిస్లో ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రాన్స్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వాటికి దూరంగా వుండాలని పౌరుల్ని హెచ్చరించింద ఒమన్ ఎంబసీ. క్యాపిటల్ ప్యారిస్లోనూ, ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్న ఆందోళనలకు ఒమన్ పౌరులు దూరంగా వుండాలనీ, వీలైనంతవరకు ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళకపోవడమే మంచిదని ఒమన్ ఎంబసీ విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









