ఫ్రాన్స్లో తమ పౌరులకు ఒమన్ హెచ్చరిక
- December 15, 2018
మస్కట్: ప్యారిస్లో ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రాన్స్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వాటికి దూరంగా వుండాలని పౌరుల్ని హెచ్చరించింద ఒమన్ ఎంబసీ. క్యాపిటల్ ప్యారిస్లోనూ, ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్న ఆందోళనలకు ఒమన్ పౌరులు దూరంగా వుండాలనీ, వీలైనంతవరకు ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళకపోవడమే మంచిదని ఒమన్ ఎంబసీ విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







