ముగిసిన ఇండియన్ టాలెంట్ స్కాన్ ఫెస్టివల్
- December 15, 2018
కేరళ కేథలిక్ అసోసియేషన్ (కెసిఎ) నిర్వహించిన టాలెంట్ ఫెస్టివల్ ముగిసింది. మొత్తం 150 ఈవెంట్స్ ఈ ఫెస్టివల్లో చోటు చేసుకున్నాయి. 675 మంది చిన్నారులు ఈ ఈవెంట్స్లో పాల్గొన్నారు. నెల రోజులపాటు పోటీలు జరిగాయి. కింగ్డమ్లో నివసిస్తోన్న భారత వలసదారుల కోసం ఈ పోటీలు నిర్వహించారు. ఇండియన్ టాలెంట్ స్కాన్ జనరల్ కన్వీనర్ లియో జోసెఫ్ మాట్లాడుతూ, పిల్లల్ని వయసు, హైట్లకు తగ్గట్టుగా నాలుగు గ్రూపులుగా విభజించి, 150 ఈవెంట్స్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజూ మూడు వెన్యూస్లో ఈ ఈవెంట్స్ నిర్వహించామని అన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







