ముగిసిన ఇండియన్ టాలెంట్ స్కాన్ ఫెస్టివల్
- December 15, 2018
కేరళ కేథలిక్ అసోసియేషన్ (కెసిఎ) నిర్వహించిన టాలెంట్ ఫెస్టివల్ ముగిసింది. మొత్తం 150 ఈవెంట్స్ ఈ ఫెస్టివల్లో చోటు చేసుకున్నాయి. 675 మంది చిన్నారులు ఈ ఈవెంట్స్లో పాల్గొన్నారు. నెల రోజులపాటు పోటీలు జరిగాయి. కింగ్డమ్లో నివసిస్తోన్న భారత వలసదారుల కోసం ఈ పోటీలు నిర్వహించారు. ఇండియన్ టాలెంట్ స్కాన్ జనరల్ కన్వీనర్ లియో జోసెఫ్ మాట్లాడుతూ, పిల్లల్ని వయసు, హైట్లకు తగ్గట్టుగా నాలుగు గ్రూపులుగా విభజించి, 150 ఈవెంట్స్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజూ మూడు వెన్యూస్లో ఈ ఈవెంట్స్ నిర్వహించామని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







