విశాఖ జిల్లాలో మొదలయిన పెధాయ్ తుఫాన్ అలజడి
- December 17, 2018
విశాఖ జిల్లాలో పెధాయ్ తుఫాన్ అలజడి మొదలయింది.జిల్లాలోని యలమంచిలి లో ఈదురుగాలులతో కూడిన వర్షపు జల్లులు మొదలయ్యాయి.తీరప్రాంత గ్రామాలైన పూడిమడక,రాండిల్లి,వాడనర్సాపురం గ్రామాల్లో సముద్ర కెరటాల హోరు పెరుగుతోంది.మత్స్యకారులు తమపడవలను,వలలనూ మరపడవల ఇంజన్లనూ తుఫాను తాకిడి నుండి రక్షించుకునేందుకు ఒడ్డుకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!