విశాఖ జిల్లాలో మొదలయిన పెధాయ్ తుఫాన్ అలజడి
- December 17, 2018విశాఖ జిల్లాలో పెధాయ్ తుఫాన్ అలజడి మొదలయింది.జిల్లాలోని యలమంచిలి లో ఈదురుగాలులతో కూడిన వర్షపు జల్లులు మొదలయ్యాయి.తీరప్రాంత గ్రామాలైన పూడిమడక,రాండిల్లి,వాడనర్సాపురం గ్రామాల్లో సముద్ర కెరటాల హోరు పెరుగుతోంది.మత్స్యకారులు తమపడవలను,వలలనూ మరపడవల ఇంజన్లనూ తుఫాను తాకిడి నుండి రక్షించుకునేందుకు ఒడ్డుకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్